పుస్త‌క స‌మీక్ష‌

  • ఆధునిక ప్రపంచంలో అన్ని రంగాల్లో మార్పులు వచ్చినట్లుగానే పర్యావరణంలోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.ప్రపంచంయాంత్రికయుగంగా ఎప్పుడైతే మారిందో అప్పుడేపర్యావరణమూ కలుషితంకావడం ప్రారంభమైంది. ఈ సృష్టిలోని ప్రాణులన్నింటిలో బుద్ధిజీవి మానవుడు. కానీ బుద్ధిగలిగిన మనిషే నేడు మితిమీరిన స్వార్థంతో ప్రకృతి, సృష్టిలోని సమతౌల్యందెబ్బతినడానికి కారణమవుతున్నాడు. …

    0 FacebookTwitterPinterestEmail
  • హ్యాండ్ బుక్ “సబ్బని సాహిత్య వ్యాసాలు” ! కొందరు ప్రతిభా మూర్తులు ప్రచారార్భాటాన్ని ఎంతమాత్రం ఇష్ట పడరు. తనకు నచ్చిన పనిని ,ఇష్టం గా మార్చుకొని నిబద్దతతో చేసుకుంటూ పోతుంటారు.ఎవరి ప్రశంసల కోసమే ఎదురు చూడరు. అదీ వారి గొప్పతనం. ఈ …

    0 FacebookTwitterPinterestEmail
  • తెలుగు సాహిత్యంలో దిగంబర కవిత్వాన్ని ధిక్కరించి వరంగల్లు వేదికగా అంకురించిన కవిత్వం చేతనావర్త కవిత్వం. ఈ చేతనావర్త కవులలో వేనరెడ్డిగా సుప్రసిద్ధులయిన డాక్టర్ వేణుముద్దల నరసింహారెడ్డి ఒకరు.  ప్రగతివాద కవి మార్క్సిస్టు కానక్కరలేదని, అంతరాత్మ ప్రబోధమే ఉన్నత విలువలకు, ఉత్తమ కవిత్వానికి …

    1 FacebookTwitterPinterestEmail
  • వారాల ఆనంద్ మౌనంగానే కవిత పై విశ్లేషణా వ్యాసం.ప్రముఖ కవి,కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అనువాదకుడు, సినీవిమర్శకుడు, డాక్యుమెంటరీ ఫిలిం మేకర్, విశ్రాంత లైబ్రేరియన్, ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కరీంనగర్, వారాల ఆనంద్ కలం నుండి జాలువారిన మౌనంగానే కవిత …

    0 FacebookTwitterPinterestEmail
  • డాక్టర్ కొండపల్లి నిహారిణి ఎనిమిదో అడుగు పేర వెలువరించిన కవితాసంకలనంపై బండారి రాజకుమార్ సమీక్ష చేశారు. ఆమె కవిత్వలోని లోతుపాతులను శిఖామణి వంటి కవుల కవిత్వంతో పోలుస్తూ విశ్లేషించారు. కొండపల్లి పేరు ఇనంగనే కొండపల్లి బొమ్మలు యాదికొత్తయి. చిత్రకళాతపస్వి డా॥కొండపల్లి శేషగిరిరావు …

    0 FacebookTwitterPinterestEmail
  • ‘రచ్చబండ’ నాటక సంకలనం….పరిశీలనా వ్యాసం నాటక రచయితగా, కవిగా సామాజిక పరమైన వివిధ అంశాల నేపథ్యంతో సందేశాత్మక రచనలు చేసి పలువురి ప్రశంసలకు పాత్రులై, నంది పురస్కారాలను అందుకొన్న రావుల పుల్లాచారి గారు రచించిన ‘రచ్చబండ’ నాటకాలను పరిశీలిద్దాం. “కావ్యేషు నాటకం …

    0 FacebookTwitterPinterestEmail