గులాబీల మల్లారెడ్డి తేది 26 – 01 – 1952 రోజున తురకవాని కుంట పోతారం (జె) గ్రామం, అక్కన్నపేట మండలం,సిద్దిపేట జిల్లాలో జన్మించారు.తల్లిదండ్రులు భూదేవి,లింగారెడ్డి.తండ్రి లింగారెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని నైజాం పోలీసుల వల్ల చిత్రహింసలు ఎదుర్కొన్నాడు.వ్యవసాయం చేస్తూ …