
కవిత్వాస్వాదన – ధారావాహికవిశ్లేషణా వ్యాసాలు

నెల్లుట్ల సునీత రచించిన “అరుగు” కవిత.
previous post

నా పేరు: నరేంద్ర సందినేని.మా ఊరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని ధర్మారం మండలం లోని గోపాలరావుపేట గ్రామం.కరీంనగర్ లో నివాసం. 1981-1983 నేను ఇంటర్ చదువుతున్నప్పుడు 3 కథలు, 6 కవితలు రాశాను.వివిధ పత్రికల్లో ప్రింట్ అయ్యాయి.నేను డిగ్రీకి వెళ్లిన తర్వాత నా రచనా వ్యాసంగం కొనసాగించలేదు.నేను బికాం. ఎల్.ఎల్.బి చదివాను.1994 నుండి కరీంనగర్ లో న్యాయవాది గా కొనసాగుతున్నాను. 6-6-2019 రోజున నేటి నిజం పత్రిక లో మద్యం మత్తు దీర్ఘ కవిత ప్రచురితం.కరోనా కాలం దాదాపుగా రెండు సంవత్సరాలు కోర్టులు నడవలేదు. విరామ కాలం లో 30 కవితల పై విశ్లేషణా వ్యాసాలు రాశాను.అన్ని వివిధ పత్రికల్లో ప్రింట్ అయ్యాయి.5 వ్యాసాలు సీనియర్ న్యాయవాదుల గురించి రాశాను.ప్రింట్ అయ్యాయి. ప్రవృత్తి రీత్యా రచనా వ్యాసంగం కొనసాగిస్తున్నాను.
