మన తెలుగు నాటకాలు
ఉత్తమ హాస్య నాటికలు 50 హాస్య వ్యంగ్య నాటికల సుమహారం అనే పుస్తకావిష్కరణ సభకు తెలుగు విశ్వవిద్యాలయానికి వెళ్లడం జరిగింది ఈ పుస్తకం సంపాదకుడు వల్లూరు శివప్రసాద్ సహా సంపాదకుడు గంగోత్రి సాయి గారు తాడేపల్లి గుంటూరు జిల్లా వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. పుస్తకం ఆవిష్కరణ తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రదర్శించిన ఒక హాస్య నాటిక ఈ పుస్తకంలోని చివరి నాటిక వీడే మగాడండి బాబూ! రచన పిటి మాధవ్. దర్శకత్వం జి ఎస్ చలపతి.
previous post
